పోస్ట్‌లు

everycornerastory లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!

చిత్రం
  ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'! శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.  ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి.  ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది.  ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది.  ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం.  అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు.  ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుండి స...

తిరుమల శ్రీవారి ఆలయం… ఏడుకొండలపై ఉందని అందరికీ తెలుసు. మరి ఆ ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు

చిత్రం
  తిరుమల శ్రీవారి ఆలయం… ఏడుకొండలపై ఉందని అందరికీ తెలుసు. మరి ఆ ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు..? ఆ ఏడు మార్గాల్లో… ఏ దారి నుంచి వెళ్లినా… తిరుమల చేరుకోవచ్చు. ఆ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల. ఏడుకొండలపై కొలువైన శ్రీనివాసుడిని ఒక్క క్షణమైనా కళ్లారా చూస్తే చాలని భక్తులు పరితపిస్తుంటారు. రోజూ వేలాది మంది తిరుమలకు క్యూకడుతుంటారు. తిరుపతి చేరుకున్నాక… తిరుమల కొండకు వెళ్లేందుకు… బస్సులు, ప్రైవేట్‌ జీపులు, టాక్సీలను ఆశ్రయిస్తారు. కొంతమంది అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గం నుంచి కాలినడకన వెళ్తుంటారు. ఇవి కాకుండా… తిరుమల వెళ్లేందుకు ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయి. వాటిలో మొదటిది అలిపిరి. ఇది అందరికీ తెలిసిన దారే. తిరుమల వెళ్లేందుకు ప్రధాన మార్గం కూడా ఇదే. బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్‌ జీపులు… అన్నీ అలిపిరి నుంచే వెళ్తాయి. కాలినడకన కొండెక్కేవారు మొదట ఎంచుకునేది కూడా అలిపిరి మార్గమే. ఎందుకంటే ఇది… తాళ్లపాక అన్నమాచార్య నడిచిన మార్గం. ఈ మార్గంలో త...

స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం

చిత్రం
  స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం ఆలయం గురించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామంలో ఉంది. ఈ పురాతన గణేశ దేవాలయాన్ని కాణిపాకం వినాయక దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభూ, స్వయంభువు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీ వినాయక విగ్రహం పరిమాణం రోజురోజుకు పెరుగుతోంది. కలియుగం ముగిసే వరకు ఈ విగ్రహం పరిమాణం పెరుగుతుందని, ఆపై శ్రీ వినాయకుడు ప్రత్యక్షమవుతాడని నమ్ముతారు. శ్రీ వరసిద్ధి వినాయకుడు వెలిసిన బావి ఇప్పటికీ ఆలయంలో ఉంది. ఈ ఆలయంలో బావిలోని పవిత్ర జలాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. 11వ శతాబ్దం CE ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళుడు-I చేత నిర్మించబడిన ఈ ఆలయం 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదిగా నమ్ముతారు. ప్రస్తుత కాణిపాకం గ్రామం పూర్వకాలంలో "విహారపురి" అని పిలువబడేది. "కాని" అంటే ఒక వంతు భూమి మరియు "పాకం" అంటే భూమిలోకి నీరు వెళ్లింది అంటే నీటిపారుదల. దీని యొక్క సూచన కణిపారకంగా గుర్తించబడింది - చివరికి కాణిపాకం అని పిలుస్తుం...

అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం – చరిత్ర, విశేషాలు, దర్శన సమయాలు, సేవలు, చేరుకునే మార్గం | పూర్తి యాత్రా మార్గదర్శిని

చిత్రం
  “ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరినకోర్కెలు తీర్చేస్వామి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి.” అయినవిల్లి సిద్ధి వినాయక  స్వామి వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో అయినవిల్లి గ్రామం లో శ్రీ సిరి సిద్ద వినాయక స్వామి ఆలయం కొలువై  ఉంది.  నిత్యం  భక్తాదులు రాకపోకుతో  ఈ దివ్య క్షేత్రం లో ఉండే  సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు. పవిత్రమైన గోదావరి  నది ఒడ్డున అమీరిన కోలసీమ  లో అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కోలసీమలో  అయినవిల్లి  శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఆలయం ఉంది. దక్షిణ దక్ష ప్రదాపతి దక్షయజ్ఞం  చేసే ముందు  విజ్ఞ వినాయకుడైన ఈ క్షేత్రంలో  కొలువైన  పూజించి.  పునితుడయ్యాడు, వ్యాస మహర్షి  దక్షిణ యాత్ర ప్రారంభంలో   పార్వతి  తనయాలని  ప్రతిష్టించారని  చెబుతున్నారు.  అతి పురాణతమైన      Ainavilli Sri Siddi Vinayaka Swamy Temple    అంటారు. కాణిపాకం ముందే సిద్ధి వినాయక స్వామి  ఆలయం  ఉంది.  అని ఇ...

ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన 20 అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలు

చిత్రం
  ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన 20 అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్, సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి సౌందర్యం, మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం, పర్యాటకులకు విస్తృత స్థలాలను అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో తప్పనిసరిగా సందర్శించాల్సిన 20 ప్రదేశాలు ఉన్నాయి: 1. తిరుపతి ప్రత్యేకతలు: • ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడే యాత్రాకేంద్రమైన తిరుమల వెంకటేశ్వర దేవాలయం ఇక్కడే ఉంది. • ఇతర ఆకర్షణలు: కపిల తీర్థం, చంద్రగిరి కోట. 2. అరకు వ్యాలీ ప్రత్యేకతలు: • ఆకట్టుకునే పచ్చటి పర్వత ప్రాంతం, కాఫీ తోటలు, గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి. • బొర్రా గుహలు, కటికీ జలపాతాలు, గిరిజన మ్యూజియం చూడదగినవి. 3. విశాఖపట్నం (విజాగ్) ప్రత్యేకతలు: • ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ వంటి బీచ్‌లతో ప్రసిద్ధమైన తీర నగరం. • ఆకర్షణలు: కైలాసగిరి, INS కురుసురా సబ్‌మెరైన్ మ్యూజియం, సింహాచలం దేవాలయం. 4. విజయవాడ ప్రత్యేకతలు: • “విజయనగరం”గా పిలువబడే ఈ నగరంలో కనకదుర్గ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్ ప్రసిద్ధి. • భవానీ దీవి, కొండపల్లి కోట సందర్శించవచ్చు. 5. అమరావతి ప్రత్యేకతలు: • బౌద్ధ స్మారకమైన అమరావతి స్తూపం...

*ఓంకారం విశిష్ట‌త‌.*

చిత్రం
  *ఓంకారం విశిష్ట‌త‌.* *మ‌న‌లో చాలామంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణానందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు.* *పంచ‌భూతాల్లో శ‌బ్దం అన్నింటిక‌ంటే ముందు ఉంటుంద‌ని పండితులు చెబుతారు. ఆ శ‌బ్దం ఆకాశం నుంచి వ‌స్తుంది. శ‌బ్దానికి ఆధారం ఓంకారం.* *నిజానికి ఓంకారం ప్ర‌తి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితం అవుతుంది.* *‘ఓం’ అన్న‌ది మంత్రం కాదు..! మ‌త సంబంధ‌మైన‌ది అస‌లే కాదు.. వేదాల‌లో నిక్షిప్త‌మైన ఓంకార నాదం మానవ ఆరోగ్య ర‌హ‌స్యానికి ఒక సూత్రం.* *ప్రాచీన కాలంలో ఋషులు వాత‌వార‌ణ ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని ఉప‌వాస దీక్ష‌ల‌లో కూడా ఆరోగ్య‌వంతంగా ఉండ‌టం వెనుక ఓంకార నాద‌మే ర‌హ‌స్యం.* *విదేశాల్లోని విశ్వ‌విద్యాల‌యాల్లో జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో సైతం ఓంకారం మృత్యుంజ‌య జ‌పం అని బ‌య‌ట‌ప‌డింది.* *ఓంకారాన్ని, మ‌తాన్ని ముడిపెట్ట‌డం వ‌ల్ల ఓంకారం చేసే మేలు ప‌రిమితం ‌ అవుతుంది.* *ఓంకారం ఉచ్ఛ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు…* *నాభిలోంచి ల‌య‌బ‌ద్ధంగా ఓంకార ప‌దాన్ని ప‌ల‌క‌గ‌లిగితే మాన‌వుడి ఆరోగ్యం ప‌రిపూర్ణంగా ఉంటుంది.* *ఓ...